బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి చేదు అనుభవం ఎదురయ్యింది. గోదావరి ముంపు గ్రామమైన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పరిశీలించడానికి వెళ్లిన ఎంపీ
ఆంధ్రప్రదేశ్ లో వరుస అత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతోంది. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమైన కేసీఆర్..