*ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలు దేరిన సీఎం కేసీఆర్ ..
*ఈనెల 20న దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్..
*ఢిల్లీ పర్యటనలో పలువురు నేతలను కలిసిన సీఎం కేసీఆర్
*ఈనెల 25 వరకు మరికొందరు నేతలను కలిసేలా సీఎం షెడ్యూల్
*అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరుతున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగించుకుని హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. ఈనెల 20న ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు జాతీయ నేతలో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు.
కాగా..ఈనెల 25 వరకు మరికొందరు నేతలను కలిసేలా సీఎం షెడ్యూల్ ఉన్నప్పటికీ… అకస్మాత్తుగా పర్యటన ముగించుకుని హైదరాబాద్కు సీఎం బయల్దేరారు.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్