*పెద్దపల్లి సీఎం కేసీఆర్ బహిరంగ సభ *కలెక్టరేట్ ను, టీఆర్ ఎస్ పార్టీ భవనాన్నిని ప్రారంభించిన సీఎం కేసీఆర్ *మోదీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేసిన సీఎం
ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ నేడు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పదకొండున్నరకు హెలికాప్టర్లో జనగామకు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ముందుగా ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన
కేంద్రప్రభుత్వం తో నేడు తాడో పేడో తేల్చుకోవడాని సీఎం కేసీఆర్ ఈవేళ ఢిల్లీ వెళ్లనున్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు
కేటీఆర్ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి
కేటీఆర్ పట్టాభిషేకంపై వస్తున్న వార్తలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఒకవైపు కేటీఆర్ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో