వైసీపీ ప్లీనరీకి సర్వం సిద్ధం. .మరికొద్దిసేపట్లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీని నిర్వహిస్తోంది