తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021-22 రబీ సీజన్ లో
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టకుండా ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే
తెలంగాణ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుడ్ గ్రామంలో రైతులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్
గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతుంది.. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా
కేంద్రప్రభుత్వ విధానాలపై బొగ్గు కార్మికులు భగ్గుమన్నాయి… సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. మూడు రోజులపాటు నిర్వహింప తలపెట్టిన సమ్మెతో గనుల్లో బొగ్గు తవ్వకాలు స్తంభించాయి. అన్ని
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నీటి ప్రాజెక్టు పూర్తిచేసుకోవడంతో
మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మా ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, జనవరి 26, 2021న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం