telugu navyamedia

Central Government

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ : ఉప్పుడు బియ్యం సేకరణకు ఆమోదం

navyamedia
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎనిమిది లక్షల ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2021-22 రబీ సీజన్ లో

వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..అంత కాబట్టే ..కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం..

navyamedia
*కేంద్రం ఆశించిన స్థాయికి డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే.. *వేయ్య‌కోట్లో ..రెండు వేలు కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం..200కోట్లు వ్య‌వ‌హారం *సెప్టెంబర్‌లోగా పోలవరం పరిహారం అందుతుంది పోలవరం విషయంలో కేంద్రంతో

కేంద్రం వరి కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేత‌లు పొరుబాట‌..

navyamedia
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం

ఏపీకి ప్రత్యేక హోదా తీసేస్తూ సవరణలు చేసిన‌ కేంద్ర హోంశాఖ

navyamedia
ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ

ధాన్యం కొనుగోలుకు కేంద్రం సుముఖత..

navyamedia
తెలంగాణ రైతుల్ని ఇబ్బందుల్లోకి నెట్టకుండా ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఢిల్లీ పర్యటన విజయవంతమైందనే

రైతులతో చెలగాటం… రాజకీయ సంకటం

navyamedia
తెలంగాణ వ్యాప్తంగా కేంద్రప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా దుడ్ గ్రామంలో రైతులతో కలిసి టిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్

కేంద్రంపై పోరుకు సిద్ధ‌మైన టీఆర్ ఎస్

navyamedia
గ‌త కొన్ని రోజులుగా వ‌రిధాన్యం కొనుగోలు విష‌యంలో తెలంగాణ‌లో రాజ‌కీయ హీట్ పెరుగుతుంది.. ప్ర‌స్తుతం కేంద్రం వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ వార్‌ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా

భగ్గుమన్న బొగ్గు కార్మికులు..

navyamedia
కేంద్రప్రభుత్వ విధానాలపై బొగ్గు కార్మికులు భగ్గుమన్నాయి… సింగరేణి గనుల్లో సమ్మె సైరన్ మోగింది. మూడు రోజులపాటు నిర్వహింప తలపెట్టిన సమ్మెతో గనుల్లో బొగ్గు తవ్వకాలు స్తంభించాయి. అన్ని

కేంద్రప్రభుత్వ వైఖరి ఏంటి?

navyamedia
తెలంగాణ పట్ల కేంద్రప్రభుత్వం వివక్షత చూపుతోందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత, నీటి ప్రాజెక్టు పూర్తిచేసుకోవడంతో

ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన ప్రతి నిరసనకారుడికి రూ.2 లక్షలు..

navyamedia
మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మా ప్రభుత్వ వైఖరిని పునరుద్ఘాటిస్తూ, జనవరి 26, 2021న దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీ

ముందుచూపు లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి…

Vasishta Reddy
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.కేంద్ర ప్రభుత్వ ముందు చూపు లేకపోవడంవల్లనే కరోనాను అరికట్టడంలో

ట్విట్ట‌ర్ చ‌ర్య‌ల‌ను వివ‌రించేందుకు స్టాండింగ్ క‌మిటీ ఏర్పాటు…

Vasishta Reddy
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గ‌ద‌ర్శకాల‌ను ట్విట్ట‌ర్ అంగీక‌రించ‌లేదు. గ‌డువు దాటిన త‌రువాత సెంట్ర‌ల్ కంప్ల‌యిన్స్ ఆఫీస‌ర్‌ను ఏర్పాటు చేయ‌డంపై కేంద్రం అభ్యంత‌రం వ్య‌క్తం