రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల మహా పాదయాత్ర-2 ప్రారంభమయింది. అమరావతి నుంచి అరవసవిల్లి వరకూ పాదయాత్ర నిర్వహించనున్నారు. 900 కిలోమీటర్లకు పైగా మహా పాదయాత్ర – 2
రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్పై కర్ణాటకలో దాడి జరిగింది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. బెంగళూరులో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో
ఏపీలో ఏ రైతు ఆనందంగా లేరని దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్పై భరోసా
రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో
తెలంగాణలో యాసంగి పంటలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. దీంతో విపక్షాలు, రైతులు ప్రభుత్వ మాటలను పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. యాసంగి సాగుపట్ల రైతులకు మార్గదర్శకంగా