గత కొన్ని రోజులుగా వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో రాజకీయ హీట్ పెరుగుతుంది.. ప్రస్తుతం కేంద్రం వర్సెస్ టీఆర్ఎస్ వార్ నడుస్తోంది. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా
కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని సీపీఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ మీడియం బాబురావు ధ్వజమెత్తారు… ఆదిలాబాద్
రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా
సాగు చట్టాలను రద్దు చేసినట్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణ వ్యతిరేకిస్తూ కార్మికులు
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియా గాంధీ స్పందించింది. మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్రం రద్దు చేసి రైతుల డిమాండ్లు నెరవేర్చాలని సోనియా గాంధీ డిమాండ్