ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపిన వైసిపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. జనసేన కార్యకర్తలు ఏపీలోని అన్ని
ఏపీలో విద్యుత్ ఛార్జీలపై పోరాడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. పెంచిన
*బీజేపీ నాయకులు ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్న.. *ఎన్నికలు వచ్చినాకనే పార్టీ పొత్తులకు గురించి ఆలోచిస్తాం. *వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ *వైసీపీని
*జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం.. *మంగళగిరి జనసేన పార్టీ ఆవిర్భావ సభ *పవన్ కళ్యాణ్ స్పీచ్పై ఉత్కంఠ *జనసైనికులతో నిండిపోయిన సభా ప్రాంగణం *రాష్ట్రభవిష్యత్పై దిశా
విశాఖ స్టీల్ ప్లాంట్ పై జనసేనపార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్ మొదలు
సమాజోద్ధారణలో డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గంలోనే తమ ప్రస్థానం కొనసాగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసిన పవన్
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ఈ వెంట్లో పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సినీ పరిశ్రమ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. మంత్రులంతా