రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్పై భరోసా
ఏపీలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని సత్యసాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్
గౌతమ్ సవాంగ్ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని జనజేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం
దేశంలో కరోనా, ఒమిక్రాన్ తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విందులు, సమావేశాలు వంటి వాటిని
ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందని జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ గంజాయి
జనసేన పార్టీ తెలంగాణాలో విస్తరించే దిశగా ముందు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని ఈ నెల