telugu navyamedia

Janasena chief pawan kalyan

సంపద సృష్టికర్తలు మన కార్మికులు..-పవన్ కల్యాణ్

navyamedia
జ‌న అధినేత పవన్ కల్యాణ్ కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల స్వేదం చిందించకపోతే ఏ దేశమైనా ఏ జాతి అయినా అభివృద్ధి పధాన పయనించలేదన్నారు

చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడేవాళ్ళు మాకు చెప్పేది ఏంటి..-పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

navyamedia
*వైసీపీ అంటే నాకు ద్వేసం లేదు.. *ఇంకోసారి ద‌త్త‌పుత్రుడు అని అంటే…సీబీఐ ద‌త్త‌పుత్రుడు అనాల్సి వ‌స్తుంది.. *సొంతవాళ్ళు ఉన్న‌ప్పుడు వేరేవాళ్ళ‌కి ద‌త్త‌త వెళ్ళ‌ను *జ‌న‌సైనికుల‌పై చేయిప‌డితే మ‌ర్యాద‌గా

బురద రాజకీయాలు మాకు చేతకాదు..-పవన్‌కల్యాణ్

navyamedia
రైతులకు అండగా నిలబడటం జనసేన బాధ్యత అని, బురద రాజకీయాలు చేయడం తమకు తెలియదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు..బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతులకు భవిష్యత్‌పై భరోసా

పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ – మాజీ మంత్రి అనిల్ కుమార్

navyamedia
పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కాదు బిచ్చం నాయక్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అని విమర్శించారు . నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

navyamedia
ఏపీలో అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలురైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను

జ‌న‌సేన‌ రైతు భరోసా యాత్ర.. కౌలు రైతు కుటుంబాలకు పరామర్శ..

navyamedia
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ని స‌త్య‌సాయిలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. పంటలు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్

భారతీయుల ఐక్యతకు ప్రతీక హోలీ..

navyamedia
వసంత రుతువులో వచ్చే ఈ పండుగను వసంతోత్సవంగా జరుపుకొనే ఈ వేడుక వేళ దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున ఆనందకర హోలీ శుభాకాంక్షలు

మత్స్యకారులకు అండగా జనసేన అధినేత ప‌వ‌న్‌..

navyamedia
*రాజ‌మండ్రి నుంచి నర్సాపురానికి ర్యాలీగా బ‌య‌లుదేరిన ప‌వ‌న్‌ *మ‌త్య‌కారులు బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న ప‌వ‌న్‌ *భారీగా చేరుకున్న జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

గౌతమ్ సవాంగ్‌ను ఎందుకు త‌ప్పించారో ప్రజలకు చెప్పండి..లేకుంటే

navyamedia
గౌతమ్ సవాంగ్‌ను ఆకస్మికంగా ఎందుకు మార్చారో ప్రజలకు చెప్పాలని వైసీపీ ప్రభుత్వాన్ని జ‌న‌జేన అధినేత‌ పవన్ క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత‌రం..అప్రమత్తం కావాలని పవన్ పిలుపు

navyamedia
దేశంలో కరోనా, ఒమిక్రాన్ తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకంతో పాటు ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. విందులు, సమావేశాలు వంటి వాటిని

ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారింది..

navyamedia
ఆంధ్రప్రదేశ్​ మాదకద్రవ్యాలకు కేంద్రంగా మారిందని జనసేనాని అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ గంజాయి

తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌న్ను..?

navyamedia
జనసేన పార్టీ తెలంగాణాలో విస్తరించే దిశగా ముందు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ శాఖ క్రియాశీలక కార్యకర్తల సమావేశాన్ని ఈ నెల