యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు మేలు చేకూరుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో
తెలంగాణలో యాసంగి పంటలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. దీంతో విపక్షాలు, రైతులు ప్రభుత్వ మాటలను పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. యాసంగి సాగుపట్ల రైతులకు మార్గదర్శకంగా