ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలించాలనే ప్రతిపాదన అందింది: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన కేంద్రానికి అందిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైకోర్టును