తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లుకాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్కి వెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించే ప్రతిపాదన కేంద్రానికి అందిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. హైకోర్టును
కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తాజాగా మాట్లాడుతూ… దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్వ్వ వేయనున్నట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్పై ప్రతిపక్షాల విమర్శలపై.. ముఖ్యంగా
బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టిఆర్ఎస్ సహాయంతో మజ్లీస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టిస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వ అండ తో కలహాలకు కారకులైన మజ్లీస్ నేతలను
ఈ శీతకాలం తర్వాత పెట్రోల్ డిమాండ్ తగ్గి ధరలు దిగివస్తాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు విపరీతంగా
రాహుల్ గాంధీ, ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే) వారిని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఛాలెంజ్ చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ చట్టాలకు విరుద్దంగా వీరు చేస్తున్న
కొత్తగా కేంద్ర తెచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే లక్షలాది మంది ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నారిన కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈరోజు బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ కు వచ్చారు. ఎన్నికల ప్రచారం