telugu navyamedia

covid-19

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్

navyamedia
దేశంలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా.. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి

నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

navyamedia
ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే ఎటువంటి

కోరోనా వ‌ల్ల త‌ల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్ల‌ల‌కు కేంద్రం సాయం..

navyamedia
*క‌రోనా త‌ల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల‌ల‌కు ఆర్థిక‌సాయం *పిల్ల‌ల పేరిట 10ల‌క్ష‌లు చెప్పున జ‌మా.. కొవిడ్​ కారణంగా తల్లిందడ్రుల‌ను సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర‌ప్ర‌భుత్వం ముందుకొచ్చింది.

లెజండ‌రీ సింగ‌ర్‌ లతా మంగేష్కర్‌ ఇక‌లేరు

navyamedia
లెజండ‌రీ సింగ‌ర్‌, గానకోకిల లతా మంగేష్కర్ (92) క‌న్నుముశారు. ముంబయిలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జ‌న‌వ‌రి 8న క‌రోనాతో ముంబయిలోని బ్రీచ్

దేశంలో కొనసాగుతున్న‌కరోనా ఉద్ధృతి ..

navyamedia
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క ప‌క్క క‌రోనా ..మ‌రో ప‌క్క ఓమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24

దేశంలో విజృంభిస్తున్న క‌రోనా మ‌హమ్మారి..కొత్త కేసులు ఎన్నంటే..

navyamedia
భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 3,33,533 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

navyamedia
దేశంలో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తుంది..రోజురోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి. సామాన్య‌లు నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నేత‌లు వరుసగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజ‌కీయ

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

navyamedia
తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాస

తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు

navyamedia
తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులను పొడగించారు. కరోనా దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవులను పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ సూచనలపై సీఎం కేసీఆర్‌తో

సింహాచలం వెళ్ళే భక్తులకు క‌రోనా నిబంధ‌న‌లు ఇవే..

navyamedia
విశాఖ జిల్లా సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు వెళ్లే భక్తులకు క‌రోనా నిబంధనలు త‌ప్ప‌ని స‌రి చేశారు. నేటి నుంచి అంతరాలయం దర్శనాలు, తీర్థం,

బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్ చెప్పిన త్రిష‌

navyamedia
దేశంలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో మంచు మ‌నోజ్‌, మంచు ల‌క్ష్మీ ,

లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే..

navyamedia
కరోనా సోకడం వల్ల ఆస్ప‌త్రిలో చేరిన లెజెండరీ సింగర్ ల‌తా మంగేష్కర్ (92 ) ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మంగళవారం ల‌తా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో