telugu navyamedia

India

రాష్ట్రపతిగా ఎన్నిక నా వ్యక్తిగత విజయం కాదు, ఇది ఆదివాసీ, దళితుల విజయం

navyamedia
*భార‌త రాష్ర్ట‌ప‌తిగా ద్రౌప‌తి ముర్ము ప్ర‌మాణ‌స్వీకారం *పార్ల‌మెంట్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేయించిన సీజేఐ ఎన్వీర‌మ‌ణ‌ *రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం *రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలు

భార‌త‌దేశ 15 వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్ర‌మాణ‌స్వీకారం

navyamedia
అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరింది. భార‌త‌దేశ 15 వ రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము ప్రమాణం స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన

తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ముప్రమాణం..

navyamedia
*పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము *ప్రమాణం తర్వాత 21 గన్‌ సెల్యూట్‌ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము *ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా

కాసేప‌ట్లో ప్రారంభం కానున్నపార్లమెంట్ వర్షకాల సమావేశాలు..

navyamedia
*నేటి నుంచే పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం  *32 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర‌ ప్రభుత్వం పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఉచితం

navyamedia
కరోనాపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 ఏళ్ల

రాష్ట్రపతి ఎన్నికలకు నగారా మోగింది..షెడ్యూల్​ను వెల్ల‌డించిన‌ ఈసీ

navyamedia
రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం

జర్మనీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ప్రవాస భారతీయులు పాదాభివందనం..

navyamedia
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజులపాటు యూరప్‌లో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ జర్మనీ చేరుకున్నారు. జర్మనీ రాజధాని బెర్లిన్

దేశంలో కరోనా త‌గ్గుముఖం..

navyamedia
భారత్ లో థర్డ్‌వేవ్ త‌గ్గ‌ముఖం ప‌డుతుంది. కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 34,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..

navyamedia
దేశం​లో కరోనా కొన‌సాగుతుంది. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా కొత్తగా 71,365 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజులోనే

దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు..

navyamedia
దేశంలో కొవిడ్​ మహమ్మారి త‌గ్గు ముఖం ప‌డుతుంది. గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. దేశ‌వ్యాప్తంగా 83, 876 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు

దేశంలో కొనసాగుతున్న‌కరోనా ఉద్ధృతి ..

navyamedia
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క ప‌క్క క‌రోనా ..మ‌రో ప‌క్క ఓమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24

భారత్‌‌లో త‌గ్గిన కరోనా కేసులు..కొత్తగా ఎన్ని కేసులంటే?

navyamedia
దేశంలో క‌రోనా​ థ‌ర్డ్ వేవ్‌ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి క‌రోనా కేసులు మూడు లక్షలకుపైగా నమోదవుతున్నాయి. ఇప్పుడు కాస్త కేసులు సంఖ్య తగ్గింది. నిన్న‌టితో పోల్చితే