భారత్ లో థర్డ్వేవ్ తగ్గముఖం పడుతుంది. కరోనావైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు కొత్తగా 34,113 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కరోనా మహమ్మారి కారణంగా
కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక పక్క కరోనా మరోపక్క ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24
కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చేశ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు కొవిడ్ సర్టిఫికెట్ తనిఖీ అమలులోకి వచ్చింది.
నేడు (సెప్టెంబర్ 17) ప్రధాని నరేంద్ర మోడీ 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 20
నేడు ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇవ్వాళ ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం పెట్టుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు
ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. తొలుత ఫ్రంట్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లోనే ఇండియాలో కరోనా టీకా అందుబాటులోకి రాబోతున్నది. ఇప్పటికే ఎక్స్ పర్ట్ కమిటీ ఆక్స్ ఫర్డ్ టీకాను అత్యవసర వినియోగం కింద