శ్రీవారి దర్శనానికి అమలులోకి కొవిడ్ సర్టిఫికెట్..
కలియుగదైవం కొలువైన క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా కోరిన కోర్కెలు తీర్చేశ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న భక్తులకు కొవిడ్ సర్టిఫికెట్ తనిఖీ అమలులోకి వచ్చింది.