telugu navyamedia

ఏపీ

ఏపీ కొత్త డీజీపీ గా హరీశ్ కుమార్ గుప్తా నియామకం

navyamedia
నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ

ఈరోజు ఏపీలో బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు.

navyamedia
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 3:45 p.m. వరకు రాజమండ్రిలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ నుంచి ఐఏఎఫ్ విమానంలో ఆయన

ఏపీలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

navyamedia
పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా రెంటచింతలలో బుధవారం 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది గరిష్ట సాధారణ ఉష్ణోగ్రత కంటే 4.5 నాచ్‌లు ఎక్కువగా ఉంది.

ఏపీలో కూటమి మేనిఫెస్టో విడుదల: మహిళలు, రైతులు, నిరుద్యోగులపై వరాల జల్లులు, పథకాలివే

navyamedia
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.