బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా పెద్దఎత్తున ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ, భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేసే ఫైల్పై తన రెండో సంతకం జతచేస్తానని
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి మేనిఫెస్టో విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
తొమ్మిది కీలక హామీలతో వైఎస్సార్సీపీ మేనిఫెస్టో-2024ను శనివారం గుంటూరులోని తాడేపల్లె పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు లబ్ధి చేకూర్చేలా