ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసేందుకు ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావాలని మోదీ ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాజమహేంద్రవరం సమీపంలోని