telugu navyamedia

corona virus

భారత్​లో ఆగని కరోనా ఉధృతి.. భారీగా కొత్త కేసులు నమోదు

navyamedia
భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా

కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్ డోస్ ఉచితం

navyamedia
కరోనాపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 ఏళ్ల

నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

navyamedia
ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు. అయితే ఎటువంటి

మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

navyamedia
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కు కరోనా సోకడంతో ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

రేణు దేశాయ్, అకిరాకు క‌రోనా పాజిటివ్..

navyamedia
ప‌వ‌ర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు, కొడుకు అకీరాకు కరోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా రేణూ దేశాయ్ ఫ్యాన్స్ తో

‘పాగల్’ హీరోకు క‌రోనా..

navyamedia
సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా ప‌లు సినీ ప‌రిశ్ర‌మ‌లోని సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతున్నారు. తాజాగా.. టాలీవుడ్‌

తెలంగాణలో దారుణం : అత్తకు కరోనా.. కోడలిని కౌగిలించుకుని మరీ..!

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..

చిత్ర పరిశ్రమలో మరో విషాదం : కరోనాతో మరో సినీ ప్రముఖుడు బలి

Vasishta Reddy
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు

తెలంగాణలో మరో ఆనందయ్య..

Vasishta Reddy
మంచిర్యాల జిల్లా మందమర్రి లో ఆనందయ్య.. ఏంటి మంచిర్యాల జిల్లాలో ఆనందయ్య అని అనుకుంటున్నారా నిజమండీ.. వివరాల్లోకి వెళితే..  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణం

తెలంగాణ కాంగ్రెస్ లో విషాదం : సీనియర్ నేత కరోనాతో కన్నుమూత

Vasishta Reddy
 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు కరోనాతో కన్నుమూశారు.  కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి కరోనా బారిన పడ్డారు.  కాగా, ఆయన్ను

తిప్పతీగ…కరోనాని తన్నితరిమెసే అసలైన ఔషదం!

Vasishta Reddy
మీకు గుర్తు ఉందా? ప్రపంచాన్ని వణికించిన డెంగ్యూ జ్వరం రెండు రోజులు వ్యవధిలోనే రక్త కణాలు ఒక్కసారిగా పడిపోయి మరణించే వారు. ప్రపంచంలో ఈరోజుకి డెంగ్యూ వైరస్

కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం…23 మంది మృతి…

Vasishta Reddy
ఇరాక్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాక్ రాజధాని బాగ్ధాద్ లోని ఓ కరోనా ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలి 23 మంది కరోనా రోగులు