భారత్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వరుసగా మూడో రోజు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా
కరోనాపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.దేశవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది..18 నుంచి 59 ఏళ్ల
ప్రముఖ టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆయన హోం ఐసోలేషన్కు వెళ్లారు. అయితే ఎటువంటి
సినీ పరిశ్రమలో కరోనా కలకలం సృష్టిస్తుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమలోని సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా.. టాలీవుడ్
చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు
మంచిర్యాల జిల్లా మందమర్రి లో ఆనందయ్య.. ఏంటి మంచిర్యాల జిల్లాలో ఆనందయ్య అని అనుకుంటున్నారా నిజమండీ.. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి పట్టణం
మీకు గుర్తు ఉందా? ప్రపంచాన్ని వణికించిన డెంగ్యూ జ్వరం రెండు రోజులు వ్యవధిలోనే రక్త కణాలు ఒక్కసారిగా పడిపోయి మరణించే వారు. ప్రపంచంలో ఈరోజుకి డెంగ్యూ వైరస్