దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్క పక్క కరోనా ..మరో పక్క ఓమిక్రాన్ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. రోజు రోజుకి కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24
భారత్లోకరోనా మహమ్మారి థర్డ్ వేవ్ విజృంభిస్తుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజువారీ కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.