ఈ పార్లమెంటు సెషన్ ఎంతో కీలకమైంది..ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియా ద్వారా సందేశం