ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమని కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టం చేసింది. మంగళవారం లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక హోదాపై
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియా ద్వారా సందేశం
తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ దేశవ్యాప్త ఉద్యమం లేవనెత్తనుంది.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందుకు పార్లమెంట్ వర్షాకాల
*తెలంగాణ వరిధాన్యం కొనుగోలు చేయాలని చర్చకు పట్టుబట్టిన టీఆర్ ఎస్ ఎంపీలు *కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు.. *చర్చకు అనుమతించకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వరి
* తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు.. * ఏపీ-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టింది కాంగ్రెసే.. * రాజకీయ స్వార్ధం కోసమే కాంగ్రెస్ ఏపీని హడావుడిగా విభజించారు.. *
ఆంధ్రప్రదేశ్కు హోదా ఎగ్గొట్టడానికి బీజేపీ కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన
విపక్ష పార్టీలకు ధాన్యం కొనుగోలు విషయంపై మాట్లాడే నైతికత కాంగ్రెస్, బీజేపీలకు లేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్,
రైతుల ఆందోళనను వెంటనే ఉపసంహరించుకునేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నాయకుడు రాకేష్ తికైత్ శుక్రవారం అన్నారు. “నిరసనల ఉపసంహరణపై పార్లమెంటులో వివాదాస్పద చట్టాలను రద్దు
టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరుసగా రెండు ఒలింపిక్స్ లలో