తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ ఆవరణలో మీడియా ద్వారా సందేశం
*కేసీఆర్ కేంద్రంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. *దేశానికి ప్రధాని కాదు సేల్స్ మెన్.. *మహారాష్ర్టలో థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టినట్టుగా..తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు.. *జాతిపితాను కూడా అవమానిస్తున్నారు..