నూతన రాష్ట్రపతిగా ద్రౌపదిముర్ము ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ను విడిచిపెట్టారు. సోమవారం కోవింద్ తన సతీమణి సవితతో
రాష్ట్రపతి ఎన్నికలు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు (శుక్రవారం) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.