వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో జూలై 8,9 తేదీల్లో
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేడు (శుక్రవారం) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.
తానా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నిరంజన్ శృంగవరపు ప్యానెల్ విజయం సాధించింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా.. తానాకు సంబంధించి 2021-23 కాలానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ,
ప్రస్తుతం భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్న ఆర్మీ హాస్పిటల్ వైద్యులు.. మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆయనను ఎయిమ్స్కు సిఫారసు చేసినట్లు
ట్రంప్ నిర్ణయాన్ని కొట్టిపారేశాడు బైడెన్. వీసా బ్యాన్ ఉపసంహరణకు ఆదేశాలిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ల ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుందనే కారణంతో..
ఇవాళ రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభమైంది. తొలి రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా
ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దిగిపోనున్నారు.. అయితే, కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో..
నేడు రాష్ట్రపతి భవన్ కు కాలినడకన రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు శ్రీవారి దర్శనార్థం కోసం తిరుమలకు వస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి,