బెంగళూరు ఆల్రౌండర్ డానియల్ క్రిస్టియన్ టీమ్మేనేజ్మెంట్ ఆగ్రహానికి గురయ్యాడు. ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియన్ తన కెప్టెన్ విరాట్ కోహ్లీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే రవికుమార్ కు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పరిషత్ ఎన్నికల సమయంలో ఆమదాలవలస
ఆమదాలవలస మండలంలోని కలివరం పంచాయతీలోని ప్రైమరీ స్కూల్ ను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి …తొగరాం సర్పంచ్ వాణి సందర్శించారు. కలివరం స్కూల్ కు గోరుముద్ద
ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెడితే చంద్రన్న బుడ్డీలు తీసుకుని వచ్చింది ఎవరు? అని మంత్రి కొడాలి ప్రశ్నించారు. అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ విద్య, పెన్షన్లు వంటి పథకాల
రైతు బంధు డబ్బులు కూడా బ్యాంకులు తీసుకున్న అప్పులకు వడ్డీల కింద తీసుకుంటున్నారని, మీరు చెప్పిన పంటనే వేసిన రైతులకు బోనస్ ఇవ్వండని రేవంత్ అన్నారు. బ్రతికుండాలని
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై త్వరలో ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్. ఆయన మాట్లాడుతూ…
అమెరికా-చైనా లకు ఎప్పుడు ఎప్పుడు పడద్దు. మరి ముఖ్యంగా చైనా నుండే కరోనా రావడంతో చైనా చర్యలపై ఎప్పుడు అమెరికా మండిపడుతోంది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ
ఈ ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే దిగిపోనున్నారు.. అయితే, కొద్ది రోజుల్లోనే పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు సాధ్యం కానీ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరు నేతలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఓట్లను రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే