గణతంత్ర దినోత్సవం రోజునే ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. దీంతో.. రాజధానిలో వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. ఒక్క రాజ్పథ్లోనే 6 వేల మంది సాయుధ
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నారు రైతులు.. ఫిబ్రవరి 1న పార్లమెంట్ కు మార్చ్ నిర్వహించనున్నారు. కాలినడకన