టాలీవుడ్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ ప్రముఖులు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సినీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. కరోనా కష్ట కాలంలో సినీ పరిశ్రమలో వచ్చిన సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఏపీ
జేసీలకు మార్గనిర్దేశం చేసారు సీఎం జగన్. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన..
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్
ఏపీలోనే కాదు ఇప్పుడు తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో
ప్రస్తుతం తెలంగాణలో అందరూ ఎదురు చూస్తున విషయం వైఎస్ షర్మిల కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారు అనేది. అయితే ఆవిడ ప్రస్తుతం వైఎస్ఆర్ అభిమానులతో వరుస కూడా
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల..
ప్రధాని మోడీ అధ్యక్షతన 6వ “నీతి ఆయోగ్” పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలితప్రాంతాల ముఖ్యమంత్రులు, యూటిల లెఫ్టినెంట్
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మేయర్ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ