అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్ మాపై చైనా ప్రభుత్వం తాజాగా.. చైనా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ తన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లపై ప్రత్యర్థులు మరియు వ్యాపారులపై
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న సరితకు.. భుజం తట్టి భరోసానిచ్చారు
మన దేశంలో 10 నెలల కిందట జరిగిన విషయాన్ని ఎవరు మర్చిపోలేరు. ఇండియా చైనా బోర్డర్ లోని గాల్వాన్ లోయలో గతేడాది ఏప్రిల్ నెల నుంచి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న
అమెరికా-చైనా లకు ఎప్పుడు ఎప్పుడు పడద్దు. మరి ముఖ్యంగా చైనా నుండే కరోనా రావడంతో చైనా చర్యలపై ఎప్పుడు అమెరికా మండిపడుతోంది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
ప్రపంచానికి కరోనా అంటించిన దేశం చైనా. అయితే అక్కడ కరోనా తరువాత చైనా పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు చైనాను వ్యతిరేకిస్తున్నాయి.