విశాఖపట్నంలో గత నెల 25న భర్తను ఏమార్చి.. ప్రియుడితో వెళ్లిపోయిన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో సాయిప్రియ, ఆమె ప్రియుడు రవితేజపై విశాఖపట్నం
విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
*విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన *పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఒప్పందం *అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది *76 టన్నుల ప్లాస్టిక్ తొలగించారు…
విశాఖపట్నం ఆర్కేబీచ్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి రోజు నాడు భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్లో గల్లంతైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ – సాయి ప్రియలకు
*నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన *వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటన వాయిదా పడింది. రేపు విశాఖలో సీఎం జగన్ వాహనమిత్ర లబ్దిదారులకు నగదు విడుదల చేయాల్సి ఉంది.. ఇందుకోసం అధికారులు
జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని టీడీపీ ఛీప్ చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ జిల్లా చోడవరంలో బుధవారం జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ ఈఈటీలో (ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్) 2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో