మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ..లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో
నాలుగేళ్ల బాలికను చాక్లెట్ కోసమని కిరాణా దుకాణానికి తీసుకువెళ్లి ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల పరిధిలోని