కోరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు కేంద్రం సాయం..
*కరోనా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థికసాయం *పిల్లల పేరిట 10లక్షలు చెప్పున జమా.. కొవిడ్ కారణంగా తల్లిందడ్రులను సంరక్షకులను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ముందుకొచ్చింది.