telugu navyamedia

union minister kishan reddy

కేసీఆర్ కుటుంబ పాలనకు కొన్నిరోజులే మిగిలాయి..ప్రజలు ఇంకోసారి టీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వ‌రు

navyamedia
*కేసీఆర్‌కు ఇంకా కొన్ని రోజులే  టైముంది.. *మూసీ ప్ర‌భావిత ప్రంతాల‌ల్లో కేంద్ర‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ *వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణ‌ను వ‌దిలి ఢిల్లీలో ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై

రాష్ట్రపతి ఎన్నికైన ద్రౌపది ముర్ము : దేశంలో కొత్త ఉత్సాహం వచ్చింది..

navyamedia
ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, స్వచ్ఛందంగా ప్రజలే సంబరాలు జరుపుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  ద్రౌపది ముర్ము నివాసానికి కుటుంబ

జూన్ 10 రాజ్య‌స‌భ ఎన్నిక‌లు : మంత్రి కిషన్ రెడ్డికి క‌ర్ణాట‌క‌లో కీలక బాధ్యతలు

navyamedia
రాజ్యసభ ఎన్నికల జరగనున్న వేళ బీజేపీ అధిష్టానం కేంద్ర పర్యాటక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి  కీలక బాధ్యతలు అప్పగించింది. మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి క‌రోనా పాజిటివ్‌

navyamedia
దేశంలో క‌రోనా ర‌క్క‌సి విజృంభిస్తుంది..రోజురోజుకు కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్నాయి. సామాన్య‌లు నుంచి సెల‌బ్రెటీలు, రాజ‌కీయ‌నేత‌లు వరుసగా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజ‌కీయ

దివ్యాంగుల‌ ఆత్మగౌరవానికి పెద్దపీట

navyamedia
దివ్యాంగులకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా

బీజేపీలోకి ఈటల..? ఫాంహౌజ్ కేంద్ర మంత్రితో భేటీ

Vasishta Reddy
మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈటలను కేబినెట్ నుంచి సిఎం కెసిఆర్ తొలగించినప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక టీఆర్ఎస్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి…

Vasishta Reddy
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్..

Vasishta Reddy
జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు ఎవరు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.