telugu navyamedia

TRS Govt

రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు- ఎమ్మెల్సీ కవిత

navyamedia
రాష్ట్రానికి ఆదాయం రాకుండా చేయాలని, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ఎమ్మెల్సీ కవిత,

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు..-ఉత్తమ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

navyamedia
సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో ముందస్తు

మరియమ్మ లాకప్ డెత్..తెలంగాణ సర్కార్‌దే బాధ్యత

Vasishta Reddy
మరియమ్మ లాకప్ డెత్ పై విజయశాంతి నిప్పులు చెరిగారు.  “తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు

ప్రతిపక్షాలు చేతులకు గాజులు వేసుకుని.. కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నాయి : షర్మిల

Vasishta Reddy
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు

జానారెడ్డి పై ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణ ప్రజల చూపు అంత నాగార్జున సాగర్‌ ఎన్నికల పైనే ఉంది. అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచారం జోరుగా

పోలీసుల చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఉంది…

Vasishta Reddy
బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టిఆర్ఎస్ సహాయంతో మజ్లీస్ పార్టీ భయానక పరిస్థితులు సృష్టిస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వ అండ తో కలహాలకు కారకులైన మజ్లీస్ నేతలను

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విజయశాంతి ఫైర్…

Vasishta Reddy
అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తం… అని నేటి టీఆరెస్ పాలకులు గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ నీటి మీద రాతలా మారింది

ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్‌ కూడా తెలుసు !

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉందని…ప్రజల్లో కూడా ఆయనపై ఆగ్రహం ఉందన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనకు రెండేళ్లు…

Vasishta Reddy
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది. అనతికాలంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా

మంత్రికే భద్రత లేకపోతే మరి ప్రజలకు…

Vasishta Reddy
మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. తెరాస పార్టీ మోసపూరిత వాగ్దానాలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం అని

ఓటమి భయంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ ఫైర్‌ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఏవిధంగా నైనా గెలవాలననే దురుద్దేశంతో ఇతర ప్రాంతాల

ఎంఐఎంకు ఓటు వేస్తే.. దేశమంతా ఓవైసీలు అవుతారు

Vasishta Reddy
తెలంగాణను పబ్లిక్ ఎంటర్ ఫ్రైజ్‌ కంపెనీగా కేసీఆర్‌ మార్చేశారని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు.  ఉస్మానియా యూనివర్సిటీ కి బీజేపీ యువ మోర్చా