తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లుకాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్కి వెళ్లింది.
హైదరాబాద్లోని వైఎస్ఆర్ సీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇంటికి నోటీసులు ఇవ్వడానికి మరోసారి ఏపీ సీఐడీ పోలీసులు చేరుకున్నారు. ఈ నెల 17న