*మునుగోడులో ఉప ఎన్నిక ఖాయం.. *15 రోజుల్లో నిర్ణయం ఉంటుందన్న రాజగోపాల్రెడ్డి *మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పు.. తెలంగాణలో మార్పుకు నాంది పలకాలి.. *మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్
తన కుమార్తె గోవాలో నకిలీ లైసెన్సుతో బార్ నడుపుతున్నట్లుకాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నోటీసులు పంపడంతో.. ఈ వివాదం వేరే లెవల్కి వెళ్లింది.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష రెండోరోజు కొనసాగుతుంది. సోమవారం కూడా జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష
తెలంగాణలో చమురు, గ్యాస్, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసనకు పిలుపునిచ్చింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి,
*కాంగ్రెస్పై అవగాహన లేనివాళ్లు ఇబ్బందిపెడుతున్నారు.. *జగ్గారెడ్డిపై ఇంటికెళ్ళి విహెచ్ రాయబారం.. * నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. * నాకు పార్టీలో అవమానం జరుగుతోంది.. *జగ్గారెడ్డికి