జాగ్రత్త నరేంద్రమోదీ..ఇది తెలంగాణ పులి బిడ్డ..నీ ఉడుత ఊపులకు భయపడేది లేదని ఏపీ ముఖ్యమంత్రి కేసఆర్ హెచ్చరించారు. జనగామలోని యశ్వంత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
జమ్మికుంట మున్సిపాలిటీ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఉన్నత అధికారులు విచారణ జరిపించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. జమ్మికుంట బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన
ఫీల్డ్ అసిస్టెంట్ లు లేకపోవడం బాధాకరం. వాళ్ళ మీద ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కి సానుభూతి ఉందని… ఇంకా వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఒక బక్క కేసీఆర్ని కొట్టడానికి ఎంత మంది వస్తారు? అంటూ ప్రశ్నించారు. యూపీ నుండి
ప్రస్తుతం బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉందని హరీష్ రావు విమర్శించారు. బీజేపీ ఆఫీసులో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయన్న అయన అంగీలు….లాగులు
మొన్నటి వరకు కేంద్ర మంత్రులంతా తెలంగాణను ప్రశంసించారని, ప్రధాని సైతం కేసీఆర్ ను ప్రశంసించారని అన్నారు. ఈ రోజు ఎన్నికల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు. ప్రకాష్