వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రింగ్లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా
భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైసీపీ అని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మ్యానిఫెస్టోలో
వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మనం విజయం
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో
*ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్సీపీ పుట్టింది *కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగపెట్టింది.. *జగన్పై మీ అభిమానం చూసి చాలా గర్విస్తున్నా *ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్
వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు సంచలన ప్రకటన చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి, పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్