తెలంగాణా గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆమె రాజీనామా తర్వాత, రాష్ట్రపతి తన
ఈరోజు తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. ఆమె రాజకీయాల్లోకి రానున్నట్టు తెలుస్తోంది.