telugu navyamedia

nimmagadda

నిమ్మగడ్డపై పేర్ని నాని ఆగ్రహం…

Vasishta Reddy
నిమ్మగడ్డ పదవికాలం ముగిసినా.. ఆయనపై విమర్శలు ఆగడంలేదు.. దానికి కారణం.. ఆయన గవర్నర్‌కు లేఖ రాయడమే.. నిమ్మగడ్డపై సీరియస్ కామెంట్స్ చేశారు మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో

ఓటు హక్కుపై నిమ్మగడ్డ సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఇప్పుడు రిటైరవుతున్నా కాబట్టి నా ఓటు హక్కు కోసం ఇప్పుడు న్యాయపోరాటం చేస్తానని అన్నారు నిమ్మగడ్డ.  ఎస్ఈసీకున్న అధికారాలను వినియోగించుకున్నా కానీ.. వేరే వారి పరిధిలోకి వెళ్లలేదని

ఏపీ కొత్త ఎస్‌ఈసీ పేరు ఖరారు.. ఎవరంటే !

Vasishta Reddy
ఏపీ ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ పదవీ కాలం ఈ నెల చివర్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ కొత్త ఎస్‌ఈసీగా… గవర్నర్‌ ఎవరినీ నియమిస్తారోనని

వైసీపీకి షాక్…బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు

Vasishta Reddy
వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్‌తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై

ఎస్ఈసీ నిమ్మగడ్డకు అసెంబ్లీ నుంచి నోటీసులు…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ లో నిమ్మగడ్డ, వైసీపీ మధ్య వివాదం ఉంది అనే విషయం అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ నోటీసులతో అది మరింత ముదురుతుంది. అయితే

నిమ్మగడ్డపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల…

Vasishta Reddy
కేవలం 6 రోజుల్లో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. వీటిని నిర్వహించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్   సెలవుపై వెళ్లాలని నిర్ణయం తీసుకోవటం విడ్డూరంగా

మున్సిపల్ ఎన్నికల పై నిమ్మగడ్డ…

Vasishta Reddy
ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎలక్షన్స్ నిన్న ముగిసాయి. అయితే ఈ ఎన్నికల పై ఎన్నికల కమిషనర్

మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ…. నిమ్మగడ్డ సీరియస్

Vasishta Reddy
ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు లోకల్‌ ఎలక్షన్స్‌పై దృష్టి పెట్టాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియగా.. అటు మున్సిపల్‌ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు…

Vasishta Reddy
పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్

రాజకీయ పార్టీ నేతలతో నిమ్మగడ్డ భేటీ

Vasishta Reddy
వివిధ రాజకీయ పార్టీ నేతలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ అయ్యారు. సమావేశానికి వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల సహా వివిధ పార్టీల ప్రతినిధులు

మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన నిమ్మగడ్డ…

Vasishta Reddy
ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ . మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష

మార్చి 2నుంచి పురపాలక ఎన్నికల ప్రక్రియ…

Vasishta Reddy
పంచాయితీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు  జరపాలని ముందుగా భావించాం అని ఎస్ఈసీ నిమ్మగడ్డ అన్నారు. కానీ న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఈ