“యథా ముఖ్యమంత్రి… తథా ప్రజా ప్రతినిధి” అంటూ కేసీఆర్ పై విజయశాంతి కామెంట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజయ్య, కడియం శ్రీహరిలను టార్గెట్ చేస్తూ… సీఎం కేసీఆర్పై విమర్శలు