telugu navyamedia

vijayashanthi

కేసీఆర్‌ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం -విజయశాంతి

navyamedia
బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌ పై తీవ్ర విమర్శలు చేశారు . రైతుల్ని, దళితుల్ని కేసీఆర్‌ మోసం చేశారని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో ఎన్ని పార్టీలు

విజయశాంతి, కుష్భూలకు బీజేపీలో కీలక పదవులు

navyamedia
బీజేపీలో కీల‌క‌మైన జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌ను నిన్న‌టి రోజున ప్ర‌క‌టించారు. తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డితో పాటు కొంత‌మందికి కార్య‌వ‌ర్గంలో చోటు ద‌క్కింది. వీరితో పాటుగా విజ‌య‌శాంతికి

ఉగ్రవాద ఘటనలు హైదరాబాదుతో లింక్ ఉండటం సిగ్గుచేటు : విజయశాంతి

Vasishta Reddy
దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో విమర్శలు చేశారు. ”ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి బట్టబయలయ్యాయి. దేశంలో ఎక్కడ

రెవెన్యూ వ్యవస్థ… రైతుల పాలిట శాపంగా మారింది : విజయశాంతి

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అంత రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పడానికి గత రెండు

మరియమ్మ లాకప్ డెత్..తెలంగాణ సర్కార్‌దే బాధ్యత

Vasishta Reddy
మరియమ్మ లాకప్ డెత్ పై విజయశాంతి నిప్పులు చెరిగారు.  “తెలంగాణలో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్, పోలీస్ దెబ్బలు తాళలేక ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు

హుజురాబాద్ వచ్చే దమ్ము కేసీఆర్ కు లేదు : విజయశాంతి

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ పర్యటనలు కాలక్షేపానికే తప్పితే వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని

కేసీఆర్‌వి.. అన్ని తుగ్లక్‌ వాగ్దానాలే : విజయశాంతి ఫైర్‌

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి సెటైర్‌ వేశారు. అచ్చమైన తెలంగాణ భాషలో సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. “ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా కరోనాకు

ఇట్టే మోసం చేయవచ్చనికేసీఆర్ కు గట్టి విశ్వాసం : విజయశాంతి చురకలు

Vasishta Reddy
బీజేపీ నేత విజయశాంతి మరోసారి సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ఎలా ఎత్తేస్తారని ఆమె ప్రశ్నించారు. ” తెలంగాణ ప్రజలంటే

ఎర్రబెల్లిని టార్గెట్ చేసిన బీజేపీ నేత విజయశాంతి…

Vasishta Reddy
బీజేపీ నేత విజయశాంతి మాట్లాడుతూ… మంత్రి ఎర్రబెల్లికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చుక్కలు చూపించారని చురకలు అంటించారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లిని దాదాపు

కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్నలు.. ప్రభుత్వ భూముల అమ్మకం తప్పు.. రైట్ ఎలా అవుతుంది ?

Vasishta Reddy
కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో

కేసీఆర్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు : విజయశాంతి

Vasishta Reddy
తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పనుల్ని తానే స్వయంగా చెకింగ్ చేస్తానని, చెప్పకుండా… చెయ్యకుండా వచ్చి

తెలంగాణ ప్రజలు అల్లాడి పోతున్నారు…

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు విజ‌య‌శాంతి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేన‌ని ఆమె గుర్తుచేశారు.. ఇక‌, తెలంగాణ ఉద్య‌మంలోకి టీఆర్ఎస్