telugu navyamedia

రాజకీయ

‘గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పై కఠిన పర్యవేక్షణ ఉండాలి’, ఉన్నతాధికారులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థను క్రమబద్ధీకరించడం మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్యాస్ కంపెనీల ప్రతినిధులు మరియు

క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత

సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలకు విమాన సర్వీసుల రద్దు: మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

navyamedia
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా వేలాది విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తాము: సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
ఏపీ రాజధాని అమరావతిలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో

నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
అమరావతి పరిధిలోని తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. పొట్టి శ్రీరాములుకు

అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

navyamedia
“అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళి అర్పిస్తున్నాను. ఆ మహనీయుని త్యాగం ఈనాటికీ మనకు స్పూర్తి. మహాత్మ గాంధీజీ అడుగుజాడల్లో నడచి దేశ

ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

navyamedia
రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల నాణ్యత, బాధ్యత కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాలేకపోతున్నారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

navyamedia
అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటివరకూ

తెలంగాణలో గ్యాస్ గృహ వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

navyamedia
తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ గృహ వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విపత్తు సహాయక నిధుల అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు విడుదల

navyamedia
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు విపత్తు సహాయక నిధులను విడుదల చేసింది. గతేడాది అక్టోబర్‌లో సంభవించిన మొంథా తుపాను, దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో

శశికళ తమిళనాడు లో తన సొంత పార్టీ ‘ఆల్ ఇండియా పురుచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం’ (AIPTMMK)ని ప్రకటించారు

navyamedia
తమిళనాడు లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న