బీజేపీని ‘బ్రిటీష్ జనతా పార్టీ’గా అభివర్ణించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ ‘విభజించు, పాలించు’ అనే విధానాన్ని అనుసరిస్తోందని, మతం పేరుతో ప్రజలను
ఏప్రిల్ 27న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ పర్యటన. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా.. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లాకు చెందిన కీలక నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈరోజు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కన్హా శాంతివనాన్ని పరిశీలించనున్నారు. సీఎస్ శాంతికుమారి స్పందిస్తూ ఆయన
గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి సమక్షంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో
ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, అలాగే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ
రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జొన్నవిత్తుల నామినేషన్ దాఖలు చేశారు. జొన్నవిత్తుల తన అఫిడవిట్లో తనకు, తన భార్యకు రూ.కోటి విలువైన చరాస్తులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల ప్రజలకు వైఎస్ జగన్
వరంగల్ ఓటర్ల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను గ్లోబల్ సిటీగా మారుస్తామని హామీ
వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (25/04/2024)ఉదయం 11.25 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.