పులివెందుల నుంచి వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గురువారం శాసనసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల ప్రజలకు వైఎస్ జగన్