వరంగల్ ఓటర్ల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ను గ్లోబల్ సిటీగా మారుస్తామని హామీ
భారత రాజకీయాల్లో కేసీఆర్ ను మించి కుటుంబపాలన సాగించిన వ్యక్తి మరొకరు లేరు…అధికార మదం పూర్తిగా తలకెక్కి తాను ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణితో గతంలో మహానేతలు