విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జొన్నవిత్తుల నామినేషన్ దాఖలు చేశారు.
జొన్నవిత్తుల తన అఫిడవిట్లో తనకు, తన భార్యకు రూ.కోటి విలువైన చరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. 60.62 లక్షలు మరియు రూ. వారి పేర్లపై వరుసగా 24.64 లక్షలు.
జొన్నవిత్తుల గతేడాది జూన్ లో ‘జై తెలుగు పార్టీ’ పేరిట ఓ పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. నేతలను, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే పార్టీ పెడుతున్నట్టు ఆ సందర్భంగా వివరించారు.
అంతేకాదు, తెలుగు భాషకు పునర్ వైభవం తీసుకురావాలన్నది తన లక్ష్యమని, తెలుగు భాష పరిరక్షణ అజెండాగా వచ్చే ఎన్నికల బరిలో దిగుతానని జొన్నవిత్తుల అప్పట్లోనే ప్రకటించారు.
ఆ బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది: యనమల