telugu navyamedia

బస్సు యాత్ర

జగన్ గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

navyamedia
వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (25/04/2024)ఉదయం 11.25 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.