ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలు, అలాగే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రచారం వేడెక్కడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. తొలిదశలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అధ్యక్షుడు