తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. బీజేపీ తరపున
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రచారం వేడెక్కడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. తొలిదశలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అధ్యక్షుడు